Exclusive

Publication

Byline

TGSRTC : శివరాత్రికి 43 శైవ క్షేత్రాలకు టీజీఎస్ఆర్టీసీ 2,243 ప్రత్యేక బస్సు సర్వీసులు

భారతదేశం, ఫిబ్రవరి 12 -- ఫిబ్రవరి 15న మహా శివరాత్రిని దృష్టిలో ఉంచుకుని శైవ క్షేత్రాలకు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్... Read More


ఉత్తరాంధ్ర ఆలయాలకు మహా శివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

భారతదేశం, ఫిబ్రవరి 12 -- ఉతరాంధ్రలో మహా శివరాత్రికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భక్తులకు ఎలాంటి అస... Read More


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మెుత్తం పోలింగ్ శాతం ఎంతంటే?

భారతదేశం, ఫిబ్రవరి 11 -- తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలు తప్పా.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. నకిలీ ఓటింగ్ ప్రయత్నాల... Read More


ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక జూనియర్ కాలేజీల్లోనూ మిడ్ డే మీల్స్!

భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. విద్యార్థులను ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా రాబోయే విద్యా సంవత్సరం(2026-27) నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్... Read More


విద్యుత్ ఉద్యోగుల‌కు మంత్రి గొట్టిపాటి కీలక హామీ.. త్వర‌లోనే నూత‌న నియామ‌కాలు

భారతదేశం, ఫిబ్రవరి 11 -- కూట‌మి ప్రభుత్వం ఉద్యోగుల స‌మ‌స్యల‌ను ప్రథ‌మ ప్రాధాన్యత‌తో ప‌రిష్కరిస్తుంద‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక... Read More


మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు : శ్రీశైలంలో సాధారణంగా భక్తులు ఎక్కువ రద్దీగా ఉండే రోజులు ఇవే

భారతదేశం, ఫిబ్రవరి 11 -- నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు రెండు లక్షల మంది భక్తులు శ్రీ భ్రమరాంబ మల్... Read More


Exit Poll : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా!

భారతదేశం, ఫిబ్రవరి 11 -- తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మున్సిపాలిటీలపై జెండా ఎగరవేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. కీలక నేతలంతా ప్రచారంలో పాల్గ... Read More


ఏపీపీఎస్సీ గ్రూప్-1పై హైకోర్టు కీలక ఉత్తర్వులు.. మూల్యాంకనంలో అక్రమాలపై సిట్

భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస... Read More


వాహనదారులకు అలర్ట్: మార్చి 1 నుంచి వచ్చే ఈ రూల్ తెలిస్తేనే రోడ్డు మీదకు బండి తీయండి!

భారతదేశం, ఫిబ్రవరి 11 -- హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మార్చి 1, 2026 నుండి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్(DL) లేకుండా వాహనం నడుపుతున్న వాహనదారులపై నిరంతర ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహిస్తారు. ఈ విషయం... Read More


ఈ తేదీన తిరుపతికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు.. అంతేకాదు హోలీకి 160 స్పెషల్ ట్రైన్స్

భారతదేశం, ఫిబ్రవరి 10 -- ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రాయలసీమ జిల్లాల మీదుగా కాచిగూడ-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్టుగా ప్... Read More